ఇక శలవు

-

రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ఫిల్మ్ నగర్ మహాప్రస్థానం శ్మశానవాటికలో ముగిశాయి. అధికార లాంచనాలతో ఈ కార్యక్రమం జరిగింది. హరికృష్ణ కొడుకు కళ్యాణ్ రాం చితికి నిప్పంటించి అంత్యక్రియలను పూర్తి చేశారు. పోలీసులు గాలిలో కాల్పులను జరిపి హరికృష్ణకు గౌరవ వందనం సమర్పించారు.

సిని, రాజకీయ రంగాల్లో తన ముద్ర వేసుకున్న నందమూరి హరికృష్ణ ప్రస్థానం ఇంతటితో ముగిసింది. ఆయన మరణంతో నందమూరి కుటుంబమంతా శోక సముద్రంలో మునిగిపోయింది. ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం ఇద్దరు దగ్గర ఉండి హరికృష్ణ అంతిమ సంస్కారం చూసుకోవడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news