కార్తికేయుడిగా ఎన్టీఆర్…త్రివిక్రమ్ భారీ ప్లాన్ ?

-

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ అందింది. కార్తికేయుడిగా ఎన్టీఆర్ కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పోస్ట్ వైరల్ అవుతోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ ఎప్పటి నుంచో పురాణాలతో ముడిపడిన కథని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ntr
ntr

మొదట ఈ కథని అల్లు అర్జున్‌తో తీయాలని అనుకున్నా..అతను రిజెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చర్చలోకి ఎన్టీఆర్ పేరు వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఇందులో ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించనున్నట్టు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ‘నాకు అత్యంత ఇష్టమైన అన్న… అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకరిగా కనిపిస్తారు’ అని తాజాగా కార్తికేయుడి పద్యాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు నిర్మాత నాగవంశీ. దింతో సోషల్ మీడియాలో టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పోస్ట్ వైరల్ అవుతోంది.

Image

Read more RELATED
Recommended to you

Latest news