టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత కన్నుమూసారు. ప్రముఖ నిర్మాత ఏ ఏ ఆర్ట్స్ అధినేత కే మహేంద్ర 75 కన్నుమూసారు. నిన్న రాత్రి 12 గంటల సమయంలో ప్రముఖ నిర్మాత ఏ ఏ ఆర్ట్స్ అధినేత కే మహేంద్ర మరణించిన్నట్టు తెలిపారు కుటుంబ సభ్యులు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు ప్రముఖ నిర్మాత ఏ ఏ ఆర్ట్స్ అధినేత కే మహేంద్ర. ఈ రోజు గుంటూరులో మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ప్రముఖ నిర్మాత ఏ ఏ ఆర్ట్స్ అధినేత కే మహేంద్ర మృతి చెందిన తరుణంలో టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.