‘తెలుసు కదా’తో వస్తోన్న సిద్ధూ జొన్నలగడ్డ

-

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన డీజే టిల్లు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పడు ఈ సినిమా కు సీక్వెల్ గా ‘టిల్లు 2 ను తీసుకొని వస్తున్నారు. ఇక ఈ సినిమా పై’ భారీ అంచనాలు వున్నాయి.ఈ మూవీని దసరా తర్వాత రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

TelusuKada

ఇలాంటి తరుణం లో  టిల్లు బాయ్ సిద్దు జొన్నలగడ్డ మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే 30వ సినిమాలో సిద్దు, రాశి కన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాను నీరజ కోన తెరకెక్కించనుండగా…. ‘తెలుసు కదా’ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అనౌన్స్మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. వీడియోలో సిద్దు లుక్ ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news