ప్లాట్ ఫామ్‌పై 20 రోజుల పసికందు

-

newborn baby cryప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కలకలం రేగింది. ప్లాట్ ఫామ్ నెంబర్ 2లో ఎవరో వదిలి వెళ్లిపోయిన 20రోజుల పసికందును జిఆర్పి పోలీసులు గుర్తించారు. వెంటనే పసికందును చేరదీసి దివ్యదిశ ఆర్గనైజేషన్ ద్వారా శిశువిహార్‌కు తరలించారు. చిన్నారిని ప్లాట్ ఫామ్ మీద ఎవరు వదిలి వెళ్లారో అనే విషయంపై సిసి ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news