ప్రజావాణికి 62 దరఖాస్తులు

-

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. జిల్లాలోని 62 మంది ప్రజలు వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ఆమె స్వీకరించారు. ఇందులో అత్యధికంగా రెవెన్యూకు సంబంధించినవి 41, మున్సిపల్ 3, పంచాయతీ శాఖకు చెందినవి 4, ఎస్సీ కార్పోరేషన్ కు చెందినవి 3, వారధికి చెందినవి 4 కాగా, ఇతర శాఖలకు సంబంధించినవి 7 వచ్చినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news