SBI లో కరోనా కలకలం..

-

నారాయణఖేడ్ పట్టణంలో కరోనా కలకలం రేపుతోంది. మూడు బ్యాంకుల్లో కరోనా పాజిటివ్ కేసుల కారణంగా బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. పట్టణంలోని ఎస్‌బిఐలో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో బ్యాంక్ సేవలను అధికారులు నిలిపి వేశారు. బ్యాంకును శానిటైజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎస్‌బి‌హెచ్‌లో ఏకంగా ఐదుగురికి కరోనా సోకింది. డీసీసీబీ బ్యాంకులో సైతం సిబ్బందికి కరోనా సోకడంతో సేవలు నిలిపివేశారు.

Read more RELATED
Recommended to you

Latest news