సిద్దిపేట : పురుగుమందుల షాపును తనిఖీ చేసిన జిల్లా అడిషనల్ కలెక్టర్

-

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గల పురుగుమందుల షాపును బుధవారం అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. పురుగు మందులు, ఎరువుల నిల్వలను పరిశీలించారు. అధికారిక ధ్రువీకరణ గల నాణ్యమైన పురుగు మందులను మాత్రమే అమ్మాలని సూచించారు. పలు పంటల సాగు పరిస్థితిని, అమ్మిన ప్రధాన పంటల విత్తన వివరాలు తెలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news