కరీంనగర్ : నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన కేటీఆర్

-

మంత్రి కేటీఆర్ మరో గుడ్‌న్యూస్ చెప్పారు. ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో పేద విద్యార్థులకు ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ఆయన.. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సొంతంగా ఫ్రీ ట్రైనింగ్ సెంటర్లు పెట్టేందుకు ముందుకొచ్చారని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో ఉచిత సెంటర్లు ఏర్పాట్లు చేయాలని.. ఇందుకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news