వికారాబాద్: ఆన్లైన్ మోసాలపై అప్రమత్తత అవసరం

-

ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోటి రెడ్డి అన్నారు. ప్రస్తుత కాలంలో నేరగాళ్లు అమాయక ప్రజలకు ఆశ చూపి తమవలలో వేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. మన చుట్టు పక్కల, బంధు మిత్రులలో ఎవరైనా సైబర్ నేరగాళ్లతో మోసపోయినట్లయితే వెంటనే ఎన్ సి ఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన అన్నారు. టోల్ ప్రీ నంబర్ 155260, డయల్ 100, 112లకు కాల్ చేయాలని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news