కరీంనగర్ : సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

-

రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ మోదీకి స్వాగతం పలికేందుకు CM-KCR రాకపోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. 80 వేల పుస్తకాలు చదివానన్న మీ జ్ఞానం ఏమైపోయింది, ఇదేనా మీ సంస్కారం అని కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే స్వాగతం పలకాలనే సోయి లేకుండా ఫాంహౌజ్‌కే పరిమితమవుతారా అని ఆయన మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news