బీటెక్ విద్యార్థి అదృశ్యం

-

అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థి అదృశ్యమైన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చిగురుమామిడి మండలం అశోక్ నగర్‌కు చెందిన కనకం సాయితేజ (21) ఉప్పల్‌లోని లక్ష్మా రెడ్డి కాలనీలో ఉంటూ బీటెక్ చేస్తున్నాడు. ఈ నెల 6న తన గదిలోనే సెల్ ఫోన్ పెట్టి బయటకు వెళ్లాడు. తిరిగి రాలేదు. బంధువులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news