అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థి అదృశ్యమైన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చిగురుమామిడి మండలం అశోక్ నగర్కు చెందిన కనకం సాయితేజ (21) ఉప్పల్లోని లక్ష్మా రెడ్డి కాలనీలో ఉంటూ బీటెక్ చేస్తున్నాడు. ఈ నెల 6న తన గదిలోనే సెల్ ఫోన్ పెట్టి బయటకు వెళ్లాడు. తిరిగి రాలేదు. బంధువులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బీటెక్ విద్యార్థి అదృశ్యం
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...