పోలీసులకు సవాల్ విసిరిన చేవెళ్ల మాజీ ఎంపీ

-

మోదీ వ్యాఖ్యలకు నిరసనగా TRS రాష్ట్రంలో నిన్న పెద్దఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ శ్రేణులు హెల్మెట్, మాస్కులు ధరించకుండానే ర్యాలీలో పాల్గొనడంపై చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పోలీసులకు సవాల్ విసిరారు. ‘ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ, మాస్కులు, హెల్మ్‌ట్ లేకుండా టీఆర్ఎస్ నేతలు తిరిగారు.. వీరికి చలాన్ వేయడం, అరెస్ట్ చేసే దమ్ము పోలీసులకు లేదా..? అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news