నల్గొండ: చిరుత కలకలం

-

chirutha
chirutha

డిండి మండలంలోని వీరబోయినపల్లిలో మంగళవారం రాత్రి చిరుత ఆవు దూడను చంపింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో బుధవారం గ్రామంలో అటవిశాఖ అధికారులు ఘటనా స్థలంలో ఉన్న చిరుత అడుగులను గమనించి ఇది చిరుత గుర్తులని తెలిపారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ఎవరూ బయట తిరగొద్దని రైతులను, ప్రజలను అధికారులు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news