డిండి మండలంలోని వీరబోయినపల్లిలో మంగళవారం రాత్రి చిరుత ఆవు దూడను చంపింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో బుధవారం గ్రామంలో అటవిశాఖ అధికారులు ఘటనా స్థలంలో ఉన్న చిరుత అడుగులను గమనించి ఇది చిరుత గుర్తులని తెలిపారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ఎవరూ బయట తిరగొద్దని రైతులను, ప్రజలను అధికారులు హెచ్చరించారు.
నల్గొండ: చిరుత కలకలం
By Network
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...