రంగారెడ్డి : ఐఏఎంసీ భవనానికి భూమిపూజ చేసిన సీజేఐ

-

గచ్చిబౌలిలోని ఐకియా సమీపంలో హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ మీడియేషన్‌ సెంటర్‌ నూతన భవన నిర్మాణాలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ ఎన్వీ రమణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంర్‌దశర్మ, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news