మెదక్ : పాఠశాలలు పరిశీలించిన కమిషనర్

-

నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలను మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి పరిశీలించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల అభివృద్ధి కోసం మున్సిపాలిటీ పరిధిలోని ఐదు ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి వసతులను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు. విద్యుత్ సౌకర్యాలతోపాటు అదనపు గదుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news