నల్లగొండ: రేపటి నుండి డిగ్రీ పరీక్షలు ప్రారంభం

-

exam
exam

మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 11వ తేదీ నుండి డిగ్రీ మొదటి సెమిస్టర్, 14వ తేదీ నుండి తృతీయ సంవత్సర సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా మొదటి సెమిస్టర్‌లో రెగ్యులర్, బ్యాక్ లాక్ విద్యార్థులు 17,566 మంది, తృతీయ సెమిస్టర్ రెగ్యులర్‌లో 10,415 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news