మెదక్ : బండి సంజయ్‌ను సన్మానించిన దుబ్బాక ఎమ్మెల్యే

-

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను శుక్రవారం దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన సారథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news