Medak: పోలీసుల అదుపులో దుబ్బాక ఎమ్మెల్యే

-

శాసనసభ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్‌ను స్పీకర్ సస్పెండ్ చేయడంతో వారు అసెంబ్లీ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో పోలీసులు అక్కడి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరిపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అసహనం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news