గజ్వేల్‌: నేటి నుంచే ‘స్పీడ్‌ రైళ్ల’ ట్రయల్‌

-

మనోహరాబాద్‌ – కొత్తపల్లి రైల్వే మార్గంలో గజ్వేల్‌కు త్వరలోనే రైలు కూత వినిపించనుంది. బుధవారం నుంచే ఈ మార్గంలో స్పీడ్‌ రైళ్ల ట్రయల్‌ రన్‌ నిర్వహించబోతున్నారు. స్పీడ్‌ రైళ్ల ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నందున పట్టాల మీదకు ప్రజలు రావొద్దని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌కు అనుసంధానంగా మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి వరకు 151 కిలోమీటర్ల రైల్వే లైను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news