సిరిసిల్ల మానేరు వద్ద మృతదేహం

-

సిరిసిల్ల పట్టణ శివారు మానేరు తీరం వద్ద బుధవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యం కావడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు కలిగించింది. వ్యక్తి మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన దుర్వాసన వస్తోంది. ఈ స్థితి మృతదేహం ఉండడంతో ఆనవాళ్లు గుర్తు పట్టలేనంగా మారిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news