రంగారెడ్డి : గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్

-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు-మన బడి పథకంలో భాగంగా డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా మనఊరు-మన బడిపై వివరించారు. ఈ పథకంలో భాగంగా మౌలిక వసతుల కోసం 12 అంశాలను చేర్చామన్నారు. డిజిటల్ క్లాసులతో పాటు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ స్కూల్స్‌లో ప్రవేశపెడుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news