రంగారెడ్డి: వాహనదారులకు గుడ్‌న్యూస్

-

RR: రైల్వే క్రాసింగ్‌ల వద్ద RUB-ROBలను నిర్మిస్తామని కేటీఆర్ ఇచ్చిన హామీతో.. GHMC అధికారులు నివేదిక రెడీ చేస్తున్నారు. ఖైరతాబాద్, ఎంఎస్‌ మక్తా, మల్కాజ్‌గిరిలోని వాజ్‌పేయినగర్, మైలార్‌దేవుపల్లి-శాస్త్రిపురం, శివరాంపల్లి, బుద్వేల్‌‌ సమస్యాత్మక రైల్వే క్రాసింగ్‌ వద్ద నిత్యం వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అధికారుల నెెల రోజుల నివేదిక సక్సెస్ అయితే నగరవాసులకు ఈ సమస్య తీరనుంది.

Read more RELATED
Recommended to you

Latest news