కరీంనగర్.. సిరిసిల్ల: బండి.. మెగా పవర్ లూం క్లస్టర్‌ను మంజూరు చేయించు: కేటీఆర్

-

సిరిసిల్ల: మెగా పవర్ లూం క్లస్టర్‌ను మంజూరు చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బండి సంజయ్ ని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు, మందులు అందుబాటులో ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news