Rangareddy: ఛార్మినార్ కింద బయట పడ్డ మెట్లు

-

పాతబస్తీ ఛార్మినార్ ప్రాంతంలో కలకలం రేగింది. ఛార్మినార్ కింద జనరేటర్ ఏర్పాటు కోసం పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరపగా మెట్లు బయట పడ్డాయని పెద్దఎత్తున ప్రచారం జరగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంఐఎం పార్టీ నేతలు తవ్వకాలు అడ్డుకున్నారు. మెట్లు బయటపడలేదని కేవలం జనరేటర్ ఏర్పాటు కోసమే తవ్వడం జరిగిందని చెప్పినా వినకపోవడంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news