కరీంనగర్ జిల్లా విద్యార్థులకు ముఖ్య గమనిక

-

కరీంనగర్: 2021-22 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలల్లో ఫిబ్రవరి 14వ తేదీలోగా ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాధికారి సీహెచ్ వీఎస్ జనార్దన్ రావు తెలిపారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 చెల్లించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సమాచారం ఇచ్చి, ఫీజు చెల్లించేలా చూడాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news