ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు

-

మడికొండ: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో మొదటి సంవత్సరం ప్రవేశానికి 2022-23వ సంవత్సరానికి ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మడికొండ బాలుర పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈనెల 25వ తేదీ లోపు www.tswreis.ac.in వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news