దేశంలోనే మొదటి స్థానంలో కరీంనగర్

-

87% శస్త్రచికిత్స ప్రసవాలతో కరీంనగర్.. దేశంలో మొదటి స్థానంలో ఉంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స ప్రసవాలు తగ్గించేందుకు సర్కారు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళుతోంది. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 25 శిక్షణ మిడ్ వైఫ్ లు, ఐదుగురు ట్రైనర్స్ అనునిత్యం గర్భిణులకు అండగా ఉంటూ సాధారణ ప్రసవాల పెంపు కోసం కృషి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version