‘టీటీడీ ఆలయానికి 10 ఎకరాల భూమి’

-

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరుడు కరీంనగర్ గడ్డకు తరలిరానున్నారు. నగరం నడిమధ్యలో టీటీడీ గుడి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పదెకరాల భూమిని కేటాయించారు.

మంగళవారం దానికి సంబందించిన అనుమతి పత్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ తో పాటు టీటీడీ హైదరాబాద్ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ జి.వి. బాస్కర్ రావులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news