కరీంనగర్ : ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ఆత్మహత్య

-

రాయికల్ మండలంలోని సింగర్రావుపేట కు చెందిన యువతి (19), సారంగాపూర్ కు చెందిన నలువాల ప్రవీణ్ కుమార్ ప్రేమించుకున్నారు. పెళ్లి ప్రస్తావన తీసుకురాగా పెళ్లికి ప్రవీణ్, అతని తండ్రి రాజన్న ఒప్పుకోకపోవడంతో యువతి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై కిరణ్ కుమార్ ఆదివారం తెలిపారు. సంఘటనపై మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తండ్రి కొడుకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news