Karimnagar: ఉమ్మడి జిల్లాలో 33 కరోనా కేసులు

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు 33 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 8, కరీంనగర్ 11, సిరిసిల్ల 8, పెద్దపల్లి జిల్లాలో 6 కేసులు నమోదైనట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా కట్టడికి సహకరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news