కరీంనగర్ : లక్కారం పంచాయతీ కార్యదర్శి మృతి

-

accident
accident

ముత్తారం (మం) లక్కారం గ్రామ పంచాయతీ కార్యదర్శి మౌనికకు ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు కాగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తమ కుటుంబీకులతో కలిసి మౌనిక కర్ణాటకలోని పలు ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తమ కారుకు రోడ్డు ప్రమాదం కాగా ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా పంచాయతీ కార్యదర్శికి తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే మృతి చెందింది.

Read more RELATED
Recommended to you

Latest news