జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని సింగరేణి ఎండీ క్వార్టర్స్ బ్లాక్ నెంబర్ 54లో వివాహిత శ్వేత తన ఇంట్లో అనుమాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
బీఆర్ఎస్ పార్టీకి 32%, కాంగ్రెస్ పార్టీకి 31%, బీజేపీ పార్టీకి 28% ఓట్లు పడతాయి: ఎర్రబెల్లి
వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే లో బీఆర్ఎస్ పార్టీకి...
రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ చేసిన తప్పులే చేస్తున్నారు: ఈటల
రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి మల్కాజ్గిరి బిజెపి ఎంపీ అభ్యర్థి...
Nadendla Manohar: నాదెండ్ల మనోహర్ దగ్గర 10 కోట్ల స్పోర్ట్స్ కారు !
నాదెండ్ల మనోహర్ దగ్గర 10 కోట్ల స్పోర్ట్స్ కారు ఉందని ఆరోపణలు...