వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య

-

జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని సింగరేణి ఎండీ క్వార్టర్స్ బ్లాక్ నెంబర్ 54లో వివాహిత శ్వేత తన ఇంట్లో అనుమాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news