కరీంనగర్: ‘మావోయిస్టుల హెచ్చరిక.. లేఖ విడుదల’

-

కరీంనగర్: ఇసుక రీచ్‌లపై మావోయిస్టులు గట్టిగా స్పందించారు. JMWP కార్యదర్శి వెంకటేష్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మానేరు తీరంలోని ఇసుకను డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో, చెక్ డ్యామ్‌ల పేరుతో అబద్ధపు నివేదికలు ఇచ్చి కోటి 34 లక్షల, 40 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించేందుకు సిద్ధమయ్యారని, ఈ చర్యను ప్రజలు ప్రతిఘటించాలని ఆ లేఖలో పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news