సిరిసిల్ల: పట్టణంలో నేడు ఇద్దరు మంత్రుల పర్యటన

-

రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇద్దరూ మంత్రులు వస్తున్నట్లు అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి వస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు హాజరవుతారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news