పోచంపల్లికి బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డ్

-

యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామం బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డును గెలుచుకున్న సందర్భంగా ఐక్యరాజ్యసమితి అనుబంధం సంస్థ ప్రపంచ పర్యాటక సంస్థ(యూఎన్‌డబ్ల్యు‌టివో) నిర్వహించిన ఉత్తమ ప్రపంచ పర్యాటక సంస్థ వారు అందించిన సర్టిఫికెట్‌ను పర్యాటక సంస్థ వారి ఆధ్వర్యంలో మంగళవారం సీఎం కేసీఆర్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news