కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు: కేటీఆర్‌

-

కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమైక్య పాలనలో తెలంగాణ రైతులు నానా కష్టాలు పడ్డారని, ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు కనీస మద్దతు ధర ఉండేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆనాడు రైతుల ఆత్మహత్యలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ గా ఉండేదని, పాలకులు మారిన అన్నం పెట్టిన రైతుకు సున్నం పెట్టిన నేతలు నాటి సమైక్య పాలకులని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news