కరీంనగర్ – వరంగల్ రహదారికి భారీగా నిధులు

-

కరీంనగర్- వరంగల్ మధ్య జాతీయ రహదారి నిర్మాణానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రప్రభుత్వం రూ.2,146.86 కోట్లను మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. NH-563లో భాగంగా ఉన్న కరీంనగర్- వరంగల్ సెక్షన్‌ను 4 వరుసల రహదారిని నిర్మించనున్నట్లు ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా ఈ రహదారిని బాగు చేయాలని ప్రజలు కోరుతుండగా కిషన్ రెడ్డి ప్రకటనతో వాహనదారులకు ఊరట లభించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news