అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన

-

ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి KTR ప్రారంభించారు. బొంగుళూరు నుంచి ఆదిభట్లకు రూ.18 కోట్లతో మంచినీటి పైపులైన్ పనులు, నాదర్‌గుల్ – సాగర్ రోడ్డు మీద హైలెవల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ బ్రిడ్జిని రూ.3.16 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కోమటిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news