మెదక్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

-

accident
accident

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. చర్చ్ గాగిల్లాపూర్‌కు చెందిన పవన్ కుమార్ (18), అక్షయ (20) బైక్ మీద నర్సాపూర్‌కు వస్తుండగా .. ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడగా.. మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. నర్సాపూర్ ఎస్ఐ గంగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news