మెదక్ : మార్చి 2 నుంచి మీ సేవలో స్లాట్ బుకింగ్

-

సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మార్చి 8న సదరం శిబిరం నిర్వహిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు మార్చి 2 నుంచి మీ సేవ కేంద్రాల్లో సంబంధిత స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఆమె దివ్యాంగులకు సూచించారు. స్లాట్ బుక్ చేసుకున్న వారు మాత్రమే ఈ శిబిరానికి హాజరుకావాలని ఆమె సూచించారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news