అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ బూస్టర్ డోస్ వేయించు కోవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. సోమవారం తన నివాసంలో కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన బూస్టర్ డోస్ వేయించుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
బూస్టర్ డోస్ వేయించుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే
By Naga Babu
-
- Tags
- Booster dose
Next article