ఉమ్మడి మెదక్ జిల్లా కరోనా బులెటన్ విడుదల

-

ఉమ్మడి మెదక్ జిల్లా కరోనా బులెటిన్‌ను వైద్య అధికారులు విడుదల చేశారు. కొత్తగా 02 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 01, సిద్దిపేట జిల్లాలో 01, మెదక్ జిల్లాలో 0 చొప్పున కేసులు నమోదయ్యాయి.

కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news