మెదక్ జిల్లాలో 53 మంది బాల కార్మికులకు విముక్తి

-

మెదక్ జిల్లా ఆపరేషన్ స్మైల్ బృందం దాడులు నిర్వహించి 53 మంది బాలకార్మికులను పట్టుకొని వారికి పని నుండి విముక్తి కలిగించినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. బట్టల దుకాణం, ఆటో మొబైల్ షాపుల్లో పని చేస్తున్న 53 మంది బాల కార్మికులను గుర్తించి పట్టుకోవడం జరిగిందన్నారు. ఇందులో ఆరుగురు అమ్మాయిలు, 47 మంది బాలురున్నారు. ఆపరేషన్ స్మైల్ బృందం గుర్తించి పట్టుకున్న వారిని డిసిపిఓకు అప్పగించారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news