వరంగల్: మేడారం జాతరకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు

-

మేడారం మహా జాతరకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు అడిషనల్ డీజీపీ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం పోలీస్ శాఖ ఉన్నతాధికారులు భద్రతా పరమైన ఏర్పాట్లను పరిశీలించారు. జాతర ప్రాంగణం మొత్తం 386 సిసి కెమెరాలతో నిర్మించి, మైండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని, దాని పర్యవేక్షణలో ఉన్నతాధికారులు నిర్వహిస్తారని నాగిరెడ్డి తెలిపారు. ఆయన వెంట వరంగల్ సీపీ, ములుగు ఎస్పీ ఇతర పోలీస్ ఉన్నతాధికారులున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news