మన ఊరు- మన బడి కార్యక్రమం కింద మొదటి దశగా జిల్లాలో ఎంపిక చేసిన 313 పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. పాఠశాలల్లో కావలసిన మౌలిక సదుపాయాలపై బుధవారంలోగా నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో DEO రమేష్, తదితరులు పాల్గొన్నారు.
మెదక్: మౌలిక వసతుల కల్పనకు చర్యలు: అదనపు కలెక్టర్
By Network
-
Previous article