ఉమ్మడి మెదక్ జిల్లా కరోనా బులెటన్ విడుదల

-

ఉమ్మడి మెదక్ జిల్లా కరోనా బులెటిన్‌ను వైద్య అధికారులు విడుదల చేశారు. కొత్తగా 42 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 20, సిద్దిపేట జిల్లాలో 17 మెదక్ జిల్లాలో 5 చొప్పున నమోదయ్యాయి. కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇలానే కేసులు తగ్గేలా తోడ్పాటు అందించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news