ఉమ్మడి మెదక్ జిల్లా కరోనా అప్డేట్

-

ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 244 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 95, సిద్దిపేట జిల్లాలో 82, మెదక్ జిల్లాలో 67 చొప్పున నమోదయ్యాయి. థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి నేపథ్యంలో ప్రజలు అజాగ్రత్తగా ఉండొద్దని, విధిగా మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news