సిద్ధిపేట: ఆదివారం సెలవు లేదు : మంత్రి హరీష్ రావు

-

harishrao
harishrao

 

ఒమిక్రాన్​ నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఆదివారం కూడా పనిచేయాల్సిందేనని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బస్తీ దవాఖానాలు, పీ‌హెచ్‌సీలలో రాత్రి 10 గంటల వరకు పీహెచ్​సీల్లో అందుబాటులో ఉండాలన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యసేవలు, ఆ తర్వాత టెస్టింగ్, వ్యాక్సినేషన్​‌లను విస్తృతంగా నిర్వహించాలన్నారు. కేసులు తగ్గే వరకు ఈ కొత్త రూల్​ అమల్లో ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news