మెదక్ : సీఎం సభకు వెళ్తూ గుండెపోటుతో ప్రాణాలు వదిలిన కార్యకర్త

-

crime
crime

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లం పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో జరుగుతున్న సీఎం సభకు కార్యకర్తలతో కలిసి బస్సులో వెళ్తున్న కొండి లింగం అనే టిఆర్ఎస్ కార్యకర్తకు ఒక్కసారిగా బస్సులో గుండెపోటుతో రావడంతో బస్సులోనే కొండి లింగం మృతి చెందారు. వట్ పల్లి మండల శివారులో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news